ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ గౌడ్

0
486

నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్.ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఒకే కుటుంబంల జీవిస్తున్న మనమందరం ఐక్యతగా ఉండాలని,అందరూ ఆనందంగా ఈ పండగ జరుపుకోవాలని మనస్పర్తి గా కోరుకుంటున్నానని అన్నారు.యువతకి ఏ కష్టం వచ్చినా తెలుగు యువత అండగా ఉంటుందని ముస్లిం మైనారిటీలకు రావాల్సిన బకాయిలను కూటమి  ప్రభుత్వం విడుదల చేసిందని మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం,చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య  ఎల్లప్పుడు తోడుంటారని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం చెన్న ముక్క పల్లి గ్రామం కొలిమి మెట్టుకు వెళ్లే 600 మీటర్లు 20 లక్షల రూపాయల వ్యయంతో...
By Benguluri Madhubabu 2026-03-15 01:44:58 0 126
Telangana
కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ...
By Sidhu Maroju 2026-03-01 09:41:55 0 106
Andhra Pradesh
మదనపల్లెలో చేనేత కార్మికుడికి కరెంటు షాక్‌తో గాయాలు.
గురువారం మదనపల్లె టౌన్‌లో పండుగ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె...
By Pagadala Venkateswar 2026-03-20 03:44:45 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com