ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|

0
159

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad Municipal corporation పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే Earth hour కార్యక్రమంలో భాగంగా నగర ప్రజలు కూడా చురుకుగా పాల్గొనాలని కోరింది.

ప్రతి సంవత్సరం మార్చి  (28. రాత్రి 8:30 నుండి 9:30  వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా)శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అవసరం లేని లైట్లు ఆపివేయాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఈ కార్యక్రమాన్ని World Wide Fund for Nature ప్రారంభించగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాల్గొంటున్నారు.

జిహెచ్ఎంసి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య భవనాలు ఈ ఎర్త్ అవర్ సమయంలో లైట్లు ఆఫ్ చేయడం ద్వారా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. 

విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పుకు దారి తీస్తాయని, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిహెచ్ఎంసి కోరింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Karnataka
Married women suicide
మూడు రోజుల నాటి సాంబార్ చిచ్చు.. వివాహిత ఆత్మహత్య   క్షణికావేశం ఎంతటి ఘోరానికి...
By G k Nookala 2026-03-07 18:03:31 0 160
Telangana
అధికారుల నిర్లక్ష్య వైఖరి?
కరీంనగర్ ఆరెపల్లి రోడ్డు డీమార్ట్ వెళ్లే దారిలో ట్రాక్టర్లు టిప్పర్లు ప్రజలకు ఇబ్బంది కలిగే...
By Thalakokkula Sadanandam 2026-05-02 04:21:13 0 446
Punjab
Punjab’s Big Push for Early Childhood Development: 1,419 New Anganwadi Centres, Tech Integration, and More
Chandigarh:  The Punjab government, under the leadership of Chief Minister Bhagwant Singh...
By BMA ADMIN 2025-05-20 08:10:58 0 2K
Telangana
నల్లబెల్లి PACS ముందు రైతుల ధర్నా.....!
  భారత్ అవాజ్ న్యూస్: ఈరోజు.వరంగల్ జిల్లా. నల్లబెల్లి  లో PACS వద్ద ట్రక్ షీట్లు...
By Gujile Ramu 2026-05-02 05:55:10 0 140
Telangana
"అంతర్‌రాష్ట్ర దోపిడీ కేసు ఛేదన.. అల్వాల్ పోలీసులకు సీపీ రివార్డులు".|
"డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వీరబాబు బృందాన్ని అభినందించిన సీపీ బి. సుమతి" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-16 13:57:32 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com