SKLM: ఫలించిన కూలీల పోరాటం.. పెరిగిన రేట్లు

0
269

శ్రీకాకుళం నగరంలోని జట్టు కళాసీల కూలీ రేట్ల పెంపుపై శుభవార్త అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు:

 శ్రీకాకుళం జట్టు కళాసీల కూలీలకు సంబంధించిన రేట్లపై సంబంధిత వర్తకులతో శనివారం అధికారికంగా అగ్రిమెంట్ కుదిరింది.

ఎంతో కాలంగా తమ పనికి తగిన వేతనం పెంచాలని ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని సంఘం నాయకులు తిరుపతిరావు తెలిపారు.

 ఈ కొత్త ఒప్పందం నేటి నుండి మూడేళ్ల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు.

రోజుకు రూ.75లు వేతనం పెరిగినట్లు నాయకులు పేర్కొన్నారు.

 స్థానిక పొట్టి శ్రీరాములు డైలీ మార్కెట్ వద్ద కూలీల పోరాటం ఫలించిందని హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
2026 ఫిబ్రవరి 5వ తేదీ జరిగే AP BAC అమరావతి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి
*పత్రికాప్రకటన*  తేదీ 18.12.2025   ఏపీ జే ఏ సి అమరావతి (క్యాంప్ ఎట్ భీమవరం, పచ్చిమ...
By Rajini Kumari 2025-12-18 11:36:23 0 390
Andhra Pradesh
పుంగనూరు: యోగ తో మానసిక ప్రశాంతత: సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ బసవరాజ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ...
By Kothuru Murali 2026-05-21 18:01:12 0 30
Telangana
కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తప్పు చేశాడు...మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది  ‎కుట్ర...
By Ponnala Srinivasrao 2026-05-12 01:00:52 0 72
Andhra Pradesh
మదనపల్లెలో పురిటిబిడ్డ మృతి: కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు.
ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్...
By Pagadala Venkateswar 2026-02-26 11:19:50 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com