పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ

0
128

పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెకు పరిచయమైన పుంగనూరుకు చెందిన హేమ ప్రద, ఆమె కాబోయే భర్త అశోక్, సీబీఐ అధికారిగా నమ్మించి రూ. 10 లక్షల నగదు, రూ. 45 లక్షల విలువైన చెక్కులు తీసుకొని మోసం చేశారు. మోసపోయానని గ్రహించిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 2K
Andhra Pradesh
మరోసారి పెరిగిన బంగారం వెండి ధరలు
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..    రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరిన 10 గ్రాముల...
By Rajini Kumari 2026-04-18 17:23:17 0 79
Andhra Pradesh
జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.
మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్...
By Pagadala Venkateswar 2026-02-28 06:19:22 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com