పుంగునూరు మండలంలో అగ్నిప్రమాదం మురళి
Posted 2026-03-26 14:41:21
0
151
గురువారం పుంగనూరు మండలం, ఆరేడిగుంట పంచాయతీ కురపల్లి గ్రామ సమీపంలో మామిడి, నీలగిరి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ. మునిస్వామికి చెందిన తోటలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 వేల మేర నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. ఆయన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు# మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madhya Pradesh Expands Green Energy with 950 MW Solar
Union Minister Pralhad Joshi inaugurated 950 MW of solar power projects in Madhya Pradesh and...
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు.
పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం...
The Stalwart Guardian: IPS Vinaytosh Mishra’s Legacy
A Lifetime of Integrity: The Unwavering Journey of Vinaytosh Mishra
In the demanding world of...
Police stop Armur mla Rakesh Reddy sent to Kamareddy mla office
ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలింపు...
Shri Amitabh Ranjan IPS: A Legacy of Courage and Service
A distinguished 1988-batch Tripura cadre IPS officer whose decades of leadership, integrity, and...