నాణ్యత ప్రమాణాలతో రహదారుల నిర్మాణం
Posted 2026-03-26 13:36:23
0
146
*నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన రహదారుల నిర్మాణం*
*-క్వాలిటీ కంట్రోల్ ఏఈ బాషా*
చల్లపల్లి: ప్రధాన రహదారుల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో జరుగుతోందని విజయవాడ క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజినీర్ బాషా తెలిపారు. గురువారం ఆయన చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగరంలో సీపీఎస్ స్కూల్ మీదుగా ఎన్.హెచ్-216 వరకు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులు రూ.45లక్షలతో నిర్మిస్తున్న తారు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత తనిఖీ చేశారు. రోడ్డు నిర్మాణంలో వినియోగించిన మెటీరియల్ శాతం నిబంధనలకు అనుగుణంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ డీఈ పగడాల సురేష్ బాబు, ఏఈ బొప్పన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
జాతీయ రహదారి 30 పై పోలీసుల 'మెరుపు' తనిఖీలు !
చింతూరు లోని జాతీయ రహదారి 30 పై పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖ వారు ఉమ్మడిగా వాహన తనిఖీలు జరిపారు....
ఒక తండ్రి దశాబ్దాల కష్టం ఒక కొడుకు క్షణకాలపు అజ్ఞానం
బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, గల్లీలో కార్పొరేటర్గా, ఆపై...
Kerala Private Bus Operators to Strike from July 22
Negotiations between Kerala’s private bus operators and the Transport Ministry have...
MP కేశినేని శివనాద్ కృషిని కొనియాడిన MLA లు బోండా ఉమ గద్దె రామ్మోహన్
*ప్రచురణార్థం* *24-12-2025*
*గతంలో ఏ ఎంపీ ఎస్.హెచ్.జి...
పుంగనూరు నియోజకవర్గం:బూరగమందలో ఘనంగా సీతారాముల కళ్యాణం, భజనలతో అలరించిన భక్తులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ మొరం మీద పల్లెలో శ్రీరామనవమి...