అలిండియా అంబేద్కర్ యువజన సంఘం

0
210

అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్ నియామకం

 భారతదేశానికి రాజ్యాంగం ఒక్కటే శరణ్యం 

 అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు 

 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం భారతదేశానికి ఒక్కటే శరణ్యమని జాతీయ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ అన్నారు బుధవారం నాడు పటాన్చెరువు అంబేద్కర్ భవనంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహా మహా సామ్రాట్ అశోక చక్రవర్తి 2330వ జయంతి ఘనంగా నిర్వహించారు ముందుగా అశోక చక్రవర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాడరం వినయ్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు పాల్గొని మాట్లాడుతూ అశోక చక్రవర్తి కాలంలో సుపరిపాలన శాంతి సంరక్షణ అనేక రంగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించి రాజ్యాంగాన్ని సుభిక్షంగా 42 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలన చేసిన ఏకైక చక్రవర్తి ప్రపంచంలోనే పేరుగాంచిన బోధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన మహా సామ్రాట్ అశోక చక్రవర్తి అని గుర్తు చేశారు, మన అశోకుని జీవితాన్ని నేటి పాలకులకు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు ప్రముఖ రచయిత గవ్వరాజు, బుద్ధిష్ట్ సొసైటీ ఆర్గనైజర్ తోకల సంజీవరెడ్డి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కోశాధికారి యంజాల వినోద్ కుమార్,

Search
Categories
Read More
Nagaland
Nagaland Launches Traditional Cuisine Campaign to Boost Culinary Tourism
To celebrate its diverse culture, the Nagaland Tourism Department has launched the "Flavours of...
By Bharat Aawaz 2025-07-17 11:10:47 0 1K
Andhra Pradesh
ఏపీ ఆరోగ్య సూచన సలహాదారుడిగా డాక్టర్ మంతెన సత్యనారాయణ
*ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా డా.మంతెన సత్యనారాయణ రాజు*   ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు...
By Rajini Kumari 2025-12-30 10:28:08 0 154
Andhra Pradesh
గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడు
విశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల...
By Mobbu Venkatramana 2026-03-22 08:32:44 0 147
Andhra Pradesh
వేటపాలెం రోమన్ క్యాతిలిక్ మిషన్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్బంగా పరిశుద్ధ సిలువ మార్గ ధ్యానములు.
సర్వమానవాళి పాప పరిహారమునకై జేసు క్రీస్తు ప్రభువు సిలువను మోసి, తన రక్తం చిందించి, సిలువపై...
By Vadlamudi NagaVenkat 2026-04-03 10:39:42 0 256
Andhra Pradesh
వెబ్‌ల్యాండ్ సమస్యలకు పరిష్కారం.. రైతులకు 1-B పత్రాలు.
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ సమస్యలను...
By Pagadala Venkateswar 2026-03-24 03:38:58 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com