అలిండియా అంబేద్కర్ యువజన సంఘం

0
362

అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్ నియామకం

 భారతదేశానికి రాజ్యాంగం ఒక్కటే శరణ్యం 

 అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు 

 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం భారతదేశానికి ఒక్కటే శరణ్యమని జాతీయ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ అన్నారు బుధవారం నాడు పటాన్చెరువు అంబేద్కర్ భవనంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహా మహా సామ్రాట్ అశోక చక్రవర్తి 2330వ జయంతి ఘనంగా నిర్వహించారు ముందుగా అశోక చక్రవర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాడరం వినయ్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు పాల్గొని మాట్లాడుతూ అశోక చక్రవర్తి కాలంలో సుపరిపాలన శాంతి సంరక్షణ అనేక రంగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించి రాజ్యాంగాన్ని సుభిక్షంగా 42 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలన చేసిన ఏకైక చక్రవర్తి ప్రపంచంలోనే పేరుగాంచిన బోధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన మహా సామ్రాట్ అశోక చక్రవర్తి అని గుర్తు చేశారు, మన అశోకుని జీవితాన్ని నేటి పాలకులకు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు ప్రముఖ రచయిత గవ్వరాజు, బుద్ధిష్ట్ సొసైటీ ఆర్గనైజర్ తోకల సంజీవరెడ్డి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కోశాధికారి యంజాల వినోద్ కుమార్,

Search
Categories
Read More
Andhra Pradesh
వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ వాయిదా.
AP: వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా? లేదా?.. ఉంటే ఎవరెవరిని విచారించాలో...
By Pagadala Venkateswar 2026-01-20 06:25:58 0 188
Andhra Pradesh
Pileru: పీలేరు-పులిచర్ల మార్గంలో రెడ్డివారిపల్లి వద్ద పీలేరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. రూ. 26 లక్షల ఎర్రచందనం స్వాధీనం, ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్.
Pileru: పీలేరు- పులిచర్ల మార్గమద్యంలో రెడ్డి వారి పల్లి వద్ద 26 లక్షలు విలువ చేసే ఎర్రచందనం అక్రమ...
By Pagadala Venkateswar 2026-07-16 14:09:10 0 36
Telangana
C M Revanth reddy meets Amith Shah in Delhi
తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను...
By G k Nookala 2026-03-04 18:04:16 0 250
Maharashtra
Maharashtra Urges Caution in Sowing Amid Rainfall Gaps
The Maharashtra government has advised farmers to carefully plan their sowing activities due to...
By Navya Sree 2026-06-26 06:33:39 0 41
Andhra Pradesh
మొహరం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి మహోన్నత త్యాగానికి చిహ్నం మొహరం సమాజంలో శాంతి కరుణ సత్యం కోసం...
By Benguluri Madhubabu 2026-06-26 06:21:22 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com