అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
Posted 2026-03-25 04:39:46
0
88
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్లోని రామచంద్రాపురం కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా HMWSSB DGM వెంకటేశ్వర్లు గారు మరియు శేఖర్ గారితో కలిసి అక్కడ జరుగుతున్న మురుగునీటి పైప్లైన్ (Sewerage pipeline) పనులను ఆమె పర్యవేక్షించారు.
అనంతరం కాలనీ నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పైప్లైన్ పనుల్లో సరైన లెవల్స్ పాటించాలని మరియు ఎటువంటి ఆలస్యం లేకుండా పనులను పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టరును ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు నారాయణ, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Vijayasai Reddy: ఆ కోటరీని నమ్మితే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు: విజయసాయిరెడ్డి.
లిక్కర్ స్కాంలో ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ
అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి
రాజకీయాల...
ఫిల్దర్ఫియా ఏజీ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్రచురణార్థం* *29-12-2025*
ఫిలదెల్ఫియా ఎ.జి చర్చ్ ను...
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం
విషయం: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం
విజయవాడ, చెరువు సెంటర్ ప్రాంతానికి చెందిన...
పుంగనూరు:పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం...