పుంగనూరు: నకిలీ సీళ్ల కేసులో ఐదుగురు అరెస్ట్

0
81

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లె విలేజ్ సెక్రటరీ సీళ్లను దుర్వినియోగం చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయినాథ్, సీఐ జయరామయ్య తెలిపారు. ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నకిలీ సీళ్లను ఉపయోగించి సుమారు 200 మందికి నకిలీ షూరిటీలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
మహావీర జయంతి: ఈటల రాజేందర్ అహింసా సందేశం”.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో జరగిన మహావీర జయంతి వేడుకలకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్...
By Sidhu Maroju 2026-03-31 08:21:18 0 88
Andhra Pradesh
అర్ధరాత్రి పరామర్శ హోమ్ మినిస్టర్ అనిత
*కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత*   *కార్యకర్త ఫోన్...
By Rajini Kumari 2026-01-05 11:53:18 0 161
Telangana
ప్రిన్సిపల్ కోట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
By Prashanth Goindla 2026-02-10 13:42:04 0 188
Telangana
బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్
మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజులుగా...
By Vadla Egonda 2025-07-13 06:44:20 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com