“⚠️ Online Scam Alert – మీ డబ్బు సురక్షితంగా వుంధా!?

0
520

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కొత్త కొత్త పద్ధతులతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్నారు.

ఇటీవల…

‘మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ కాల్స్ చేసి, OTP తీసుకుని డబ్బులు దోచుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి.

ముఖ్యంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని…

Fake job offers, loan apps, investment schemes పేరుతో లక్షల రూపాయలు మోసం చేస్తున్నారు.

పోలీసులు ఏమంటున్నారంటే…

ఎవరైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజెస్ వస్తే వెంటనే స్పందించకూడదు… OTP, PIN వంటి వివరాలు ఎవరితోనూ షేర్ చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి మోసాలకు గురైతే…

తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

కాబట్టి ప్రేక్షకులారా… జాగ్రత్తగా ఉండండి… అప్రమత్తంగా ఉండండి…

ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం మా ఛానల్‌ను follow చేయండి…

@Reporter SIVAJI

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంటర్ పరీక్షలు పై పోలీస్ డేగకను: ఎస్పీ
అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట...
By Pagadala Venkateswar 2026-02-25 08:50:42 0 92
Andhra Pradesh
ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్
*మచిలీపట్నం :*   ఎసీబీ వలలో పడ్డ సచివాలయం  విలేజ్ సర్వేయర్   14వేలు లంచం...
By Rajini Kumari 2026-02-01 11:56:15 0 131
Telangana
Basara temple renovation
బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను...
By G k Nookala 2026-04-04 11:32:09 0 101
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com