జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి...
Posted 2026-03-23 17:09:25
0
528
విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై షర్మిల, సునీతా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహంగా మాట్లాడారు.
చంద్రబాబు:-కుటామి. ప్రభుత్వంతో చేతులు కలిపి సొంత అన్ననే దెబ్బతీయడానికి చేతులు కలుపుతారా అంటూ మండిపడ్డారు
ఈరోజు అనగా (సోమవారం మార్చి 23వ తేదీ) విశాఖపట్నం నుండి ప్రెస్ మీట్ లో మాట్లాడుతు ఇలా అన్నారు, కోట్లాదిమందికి అండగా నిలిచిన ఆయనని ఈరోజు సొంత కుటుంబంలోని వాళ్లే పక్క పార్టీ వాళ్ళతో కుమ్మక్కై సొంతవాడి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడడం జరిగింది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
షవర్ బాత్ చేసిన గణేష్ మహరాజ్.
హైదరాబాద్ జిల్లా. సికింద్రాబాద్ : గణేష్ మహారాజ్ షవర్ బాత్ చేయడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా?...
రంజాన్ వేళ మానవత్వం చాటుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి..|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ శాంతి...
అరకు ఘాట్రోడ్లో భారీగా ట్రాఫిక్ జాం!!!!!!!!!!!!!!!!!!!!!!!
అరకు ఘాట్రోడ్లో భారీగా ట్రాఫిక్ జాంవీకెండ్ కావడంతో పెరిగిన సందర్శకుల...
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు...
బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు...