పుంగనూరు: అశోక్ లేలాండ్ మినీ వాహనం ఢీకొని దంపతులు మృతి

0
72

పుంగనూరు మండలం, ఈడిగిపల్లె గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మదనపల్లె పట్టణానికి చెందిన అమీరా, సల్మా దంపతులు, వారి కుమారుడు ముస్తఖిర్ ద్విచక్ర వాహనంపై ఈడిగిపల్లె గ్రామానికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అమీరా, సల్మా అక్కడికక్కడే మరణించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-10 04:31:11 0 136
SURAKSHA
WB Police Show Kindness to the Homeless and Elderly
 Content: Beyond their law enforcement duties, West Bengal Police officers frequently engage...
By Kalaga Sailaja 2026-06-27 08:49:11 0 91
Andhra Pradesh
కర్నూలు మెడికల్ కాలేజీలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు !!
కర్నూలు : కర్నూలు మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సాయంతో రూ.50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు...
By Hari Krishna 2025-12-27 16:10:48 0 192
Andhra Pradesh
పల్స్ పోలియో ను విజయవంతం చేయండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 19, 2025*...
By Rajini Kumari 2025-12-19 12:33:59 0 222
Business & Finance
Export Registration to Expand Your Global Business
Export Registration enables businesses to legally sell products and services in international...
By Navya Sree 2026-07-21 05:58:55 0 47
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com