పుంగనూరు: అశోక్ లేలాండ్ మినీ వాహనం ఢీకొని దంపతులు మృతి
Posted 2026-06-14 13:27:49
0
72
పుంగనూరు మండలం, ఈడిగిపల్లె గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మదనపల్లె పట్టణానికి చెందిన అమీరా, సల్మా దంపతులు, వారి కుమారుడు ముస్తఖిర్ ద్విచక్ర వాహనంపై ఈడిగిపల్లె గ్రామానికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అమీరా, సల్మా అక్కడికక్కడే మరణించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్...
WB Police Show Kindness to the Homeless and Elderly
Content: Beyond their law enforcement duties, West Bengal Police officers frequently engage...
కర్నూలు మెడికల్ కాలేజీలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు !!
కర్నూలు : కర్నూలు మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సాయంతో రూ.50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు...
పల్స్ పోలియో ను విజయవంతం చేయండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 19, 2025*...
Export Registration to Expand Your Global Business
Export Registration enables businesses to legally sell products and services in international...