మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు

0
245

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు 

 

కుమ్మరి కుంట నాగన్న 

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు 

 

        ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎన్ ఎమ్ ఆర్ లను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా కాలయాపన చేస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకి కనీస వేతనం పెంచాలని సమాన పనికి సమాన వేతనివ్వాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రతి కార్మికుడికి వ్యక్తిగత ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు చేయించాలని అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కింద పతి కార్మికుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటలు చేసిన ఎప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల మీద ఎలాంటి కనికరం లేకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా వారికి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి ఆయన అన్నారు రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమానికి మైబాద్ నుండి కార్మికులు తరలిపోవడం జరుగుతోందని అన్నారు 

 

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ పార్నందు కృష్ణ ఇమ్మడి పద్మ మంజుల ముత్తమ్మ ఆవుల ఈరన్న సైదులు మనోహర్ అచ్చమ్మ శ్రీను వెంకన్న రాములు రజిని ఆదాము యాకన్న పద్మ అర్చన మంగమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి
రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల ఉపాధికి ఊతం. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక...
By Vadla Egonda 2025-06-04 12:27:27 0 2K
Chandigarh
Sector 26 Club Fire: A Wake-Up Call for Safety
Early this morning, a massive fire gutted a popular club in Chandigarh’s Sector 26, sending...
By Dunna Jessicaruth 2026-05-15 09:40:47 0 53
Andhra Pradesh
పెండింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలి– కలెక్టర్ ఆదేశాలు.
మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-02-03 06:13:58 0 100
Andhra Pradesh
చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి...
By Gadiyapudi Narendra 2026-02-07 13:56:26 0 153
Andhra Pradesh
గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు
*అమరావతి*   గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు   జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ...
By Rajini Kumari 2025-12-13 10:14:45 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com