పుంగనూరు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0
125

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కంటేపల్లి గ్రామంలో సీఐ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆదివారం సాయంత్రం ఎస్సై కె. వి. రమణ గ్రామస్తులకు సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి సీఎం చంద్రబాబుకి సైలెన్స్ కావాలి
*ప్ర‌చుర‌ణార్థం* *02-02-2026*     రాష్ట్రంలో శాంతి, సంక్షేమం-అభివృద్ధే...
By Rajini Kumari 2026-02-02 17:18:07 0 154
Haryana
Judicial Infrastructure & Tech
The industrial hub of Panipat has achieved a landmark milestone in sustainable manufacturing. The...
By Dunna Jessicaruth 2026-05-16 06:38:51 0 65
Media Academy
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society Journalism Isn’t Just About Reporting News. It...
By Media Academy 2025-04-28 18:46:37 0 3K
Telangana
నిజామాబాద్
పార్లమెంట్ పరిధిలోని వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు ఈ రోజు నన్ను కలువడం జరిగింది.ఈ సందర్భంగా...
By Sadaq Sadaq 2026-05-18 09:02:28 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com