రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, పీఎం కిసాన్ నిధుల విడుదల.

0
122

అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37 కోట్లు విడుదలైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శివనారాయణ గురువారం తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలోని బీడీఎస్ ఫంక్షన్ హాల్, మొలకలదిన్నె క్రాస్ వద్ద సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిధుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గుండె వైద్య సేవలకు కొత్త దశ   — డా. కవిత రెడ్డి IIHFW...
By Sadaq Sadaq 2026-05-17 02:17:41 0 58
Andhra Pradesh
దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు
*ప్ర‌చుర‌ణార్థం* *21-02-2026*   *దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు : ఎన్టీఆర్...
By Rajini Kumari 2026-02-21 16:49:22 0 122
Telangana
🏭 సిగాచీ ఇండస్ట్రీస్ – ఒక పరిశ్రమ, ఒక విషాదం | పూర్తి వివరాలు
సిగాచీ ఇండస్ట్రీస్ (Sigachi Industries Ltd) అనేది 1989లో స్థాపించబడిన హైదరాబాదులో కేంద్రంగా ఉన్న...
By Bharat Aawaz 2025-07-02 06:33:13 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com