మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన

0
162

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత 20 ఏళ్లుగా పేద, కార్మిక, కష్టజీవులకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆశా వర్కర్లు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆశలకు ఫిక్స్‌డ్ వేతనాలు, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని చర్చించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆశా వర్కర్లను, సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు.

Search
Categories
Read More
Telangana
#suryapet news
 సూర్యాపేట జిల్లాలోని ఒక చిన్నా గ్రామం లోని సర్పంచి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తీసుకున్న...
By Mahankali Ravi 2026-04-16 14:59:38 0 281
Andhra Pradesh
మదనపల్లెలో టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కరోజులోనే భారీగా...
By Pagadala Venkateswar 2026-02-20 07:21:02 0 103
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరులో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం ఒక భవనంలో నుంచి అకస్మాత్తుగా మంటలు...
By Kothuru Murali 2026-05-22 14:25:50 0 39
Andhra Pradesh
పుంగనూరు: ఉర్సులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీడీపీ నేత
పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు...
By Kothuru Murali 2026-05-09 14:45:53 0 57
Andhra Pradesh
పడితే ప్రాణాలు పోతాయ్..
సాలూరు మండలం కరాసవలస పంచాయతీ పరిధిలో ఉన్న సిమిడివలస వద్ద రోడ్డుకు మధ్యలో గుంత ఏర్పడింది....
By Boiena Rajesh 2026-03-23 05:04:32 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com