మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.

0
135

మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆహ్వానం మేరకు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్, విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.సేతు, టిడిపి నాయకులు ఎస్‌.ఎ. మస్తాన్, బీజేపీ నాయకులు అజమతుల్లా ఖాన్, జనసేన నాయకులు మస్తాన్, శేక్షవలి తదితరులు పఠాన్ ఖాదర్ ఖాన్ స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సామరస్యంతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
ఉచిత అంబలి కేంద్రాలను ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల...
By Avunoori Mahesh 2026-04-26 12:52:01 4 1K
Andhra Pradesh
ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు
ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్న...
By Benguluri Madhubabu 2026-01-25 04:34:39 0 225
Maharashtra
Road to the Future: Vidarbha’s ₹51,000 Crore Expressway Boost
The Maharashtra Government has greenlit a massive 550-km access-controlled expressway network...
By Dunna Jessicaruth 2026-05-15 05:48:42 0 36
Andhra Pradesh
డీఐజీ ప్రకటన గంటల్లోనే నిందితుడు శవమై తేలిన ఘటన.
మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ మంగళవారం కనసానివారిపల్లి...
By Pagadala Venkateswar 2026-02-18 06:48:35 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com