బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు...

0
223
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
 
బాపట్ల: బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఆమంచి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోనే ప్రారంభమైంది. ఆ పార్టీ పక్షాన వేటపాలెం జడ్పిటిసిగా ఎంపీపీగా చీరాల ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన చరిత్ర ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అ ధ్యక్షునిగా కూడా ఆమంచి గతంలో పని చేశారు.2024 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చిన ఆమంచి చీరాలలో పోటీ చేసి రాష్ట్రంలోనే అ త్యధికంగా 42 వేల ఓట్లు తెచ్చుకున్నారు.
ఆమంచికి జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది.ఇంకా చెప్పాలంటే ఆమంచికి రాష్ట్రస్థాయిలో క్రేజు ఉంది.అన్నిటికి మించి మాస్ ఇమేజ్ ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న అధిష్టాన వర్గం ఆమంచిని ఒప్పించి మరీ ఈ పదవిని ఇచ్చింది.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో ఆమంచి మ్యాజిక్ తప్పనిసరిగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం
: *తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం వెనుక ఉన్న కథ* .. *  విజయనగర చక్రవర్తి...
By Rajini Kumari 2026-01-16 12:42:14 0 78
Bharat Aawaz
Kargil War Hero’s Family Harassed Over Citizenship Proof in Pune
In a deeply disturbing incident, the family of a decorated Kargil War veteran in Pune faced...
By Citizen Rights Council 2025-08-06 12:58:02 0 1K
Telangana
ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన...
By Sidhu Maroju 2025-09-17 15:47:17 0 191
Andhra Pradesh
గూడూరు నగర పంచాయతీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
గూడూరు నగర పంచాయతీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు గూడూరులోని వివిధ మంటకాల్లో నెలకొన్న వినాయకుల...
By mahaboob basha 2025-08-29 01:37:02 0 380
Telangana
మంచినీరు, డ్రైనేజ్ సమస్యలపై హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ మేనేజర్ కి వినతిపత్రం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం హెచ్ ఏ ఎల్, ఇతరి కాలనీలకు...
By Sidhu Maroju 2025-12-29 16:35:15 0 72
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com