బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు...
Posted 2026-01-04 16:19:40
0
365
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
బాపట్ల: బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఆమంచి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోనే ప్రారంభమైంది. ఆ పార్టీ పక్షాన వేటపాలెం జడ్పిటిసిగా ఎంపీపీగా చీరాల ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన చరిత్ర ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అ ధ్యక్షునిగా కూడా ఆమంచి గతంలో పని చేశారు.2024 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చిన ఆమంచి చీరాలలో పోటీ చేసి రాష్ట్రంలోనే అ త్యధికంగా 42 వేల ఓట్లు తెచ్చుకున్నారు.
ఆమంచికి జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది.ఇంకా చెప్పాలంటే ఆమంచికి రాష్ట్రస్థాయిలో క్రేజు ఉంది.అన్నిటికి మించి మాస్ ఇమేజ్ ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న అధిష్టాన వర్గం ఆమంచిని ఒప్పించి మరీ ఈ పదవిని ఇచ్చింది.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో ఆమంచి మ్యాజిక్ తప్పనిసరిగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
మదనపల్లి: బాలిక అదృశ్యం – తల్లిదండ్రుల ఫిర్యాదు.
మదనపల్లిలో సోమవారం ఏడేళ్ల బాలిక రుచిక ప్రియా అదృశ్యమైంది. నీరుగట్టుపల్లిలో నివాసం ఉంటున్న...
పుంగనూరు: పుంగునూరు మండలంలో జీవో నెంబర్ 188 అమలుకు కమిటీ.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 188 అమలు చేయనున్నారు....
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: JC
ఈ నెల 26న మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ...
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి
ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు....
దేవుడు శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు తిరుపతి లడ్డు పై గద్దె రామ్మోహన్ నిరసన
*దేవుడి శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు*
*తిరుమలలో లడ్డూ కల్తీపై తూర్పు శాసనసభ్యులు గద్దె...