బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు...
Posted 2026-01-04 16:19:40
0
223
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
బాపట్ల: బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఆమంచి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోనే ప్రారంభమైంది. ఆ పార్టీ పక్షాన వేటపాలెం జడ్పిటిసిగా ఎంపీపీగా చీరాల ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన చరిత్ర ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అ ధ్యక్షునిగా కూడా ఆమంచి గతంలో పని చేశారు.2024 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చిన ఆమంచి చీరాలలో పోటీ చేసి రాష్ట్రంలోనే అ త్యధికంగా 42 వేల ఓట్లు తెచ్చుకున్నారు.
ఆమంచికి జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది.ఇంకా చెప్పాలంటే ఆమంచికి రాష్ట్రస్థాయిలో క్రేజు ఉంది.అన్నిటికి మించి మాస్ ఇమేజ్ ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న అధిష్టాన వర్గం ఆమంచిని ఒప్పించి మరీ ఈ పదవిని ఇచ్చింది.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో ఆమంచి మ్యాజిక్ తప్పనిసరిగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం
: *తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం వెనుక ఉన్న కథ* ..
*
విజయనగర చక్రవర్తి...
Kargil War Hero’s Family Harassed Over Citizenship Proof in Pune
In a deeply disturbing incident, the family of a decorated Kargil War veteran in Pune faced...
ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన...
గూడూరు నగర పంచాయతీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
గూడూరు నగర పంచాయతీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు గూడూరులోని వివిధ మంటకాల్లో నెలకొన్న వినాయకుల...
మంచినీరు, డ్రైనేజ్ సమస్యలపై హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ మేనేజర్ కి వినతిపత్రం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం హెచ్ ఏ ఎల్, ఇతరి కాలనీలకు...