బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు...
Posted 2026-01-04 16:19:40
0
432
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
బాపట్ల: బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఆమంచి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోనే ప్రారంభమైంది. ఆ పార్టీ పక్షాన వేటపాలెం జడ్పిటిసిగా ఎంపీపీగా చీరాల ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన చరిత్ర ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అ ధ్యక్షునిగా కూడా ఆమంచి గతంలో పని చేశారు.2024 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చిన ఆమంచి చీరాలలో పోటీ చేసి రాష్ట్రంలోనే అ త్యధికంగా 42 వేల ఓట్లు తెచ్చుకున్నారు.
ఆమంచికి జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది.ఇంకా చెప్పాలంటే ఆమంచికి రాష్ట్రస్థాయిలో క్రేజు ఉంది.అన్నిటికి మించి మాస్ ఇమేజ్ ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న అధిష్టాన వర్గం ఆమంచిని ఒప్పించి మరీ ఈ పదవిని ఇచ్చింది.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో ఆమంచి మ్యాజిక్ తప్పనిసరిగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
నేడు ఢిల్లీలో కేంద్ర...
ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు..
ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...
ప్రభుత్వ భూములు విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్దుర్గ్ పరిధిలోని నాలెడ్జ్...
ఒంటరి ఏనుగు పంటలపై దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తోంది. శుక్రవారం...
టీటీడీ లడ్డు కల్తీ వాస్తవం జనసేన అధ్యక్షులు వాసు
టీటీడీ లడ్డులు కల్తీ చేసింది వాస్తవం: జనసేన పార్టీ రాష్ట్ర
కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు,...