శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
118

రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి వారి తనయుడు మండిపల్లి నిచ్చల నాగిరెడ్డి గారు పాల్గొన్నారు వీరికి ఆలయ కమిటీ సభ్యులు దేవస్థానం అధికారులు టిడిపి నేతలతో పాటు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి వారిచే ప్రత్యేక పూజలు గావించి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం శాలువాతో సత్కరించి గజమాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి వారిని భక్తితో పూజించి వారికి సత్యం సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢ నమ్మకం అన్నారు అనంతరం కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు 

Search
Categories
Read More
Telangana
బస్తీ సమస్యల పరిష్కారమే లక్ష్యం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి,...
By Sidhu Maroju 2026-01-12 07:36:29 0 155
Uttar Pradesh
UP Grapples with Heavy Monsoon, Flood Alerts Issued |
Uttar Pradesh continues to experience heavy monsoon rains, prompting alerts in several districts....
By Pooja Patil 2025-09-16 05:10:38 0 150
Andhra Pradesh
డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
తాడేపల్లి    ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం...
By Rajini Kumari 2025-12-18 11:16:50 0 160
Andhra Pradesh
కిడ్స్ కళాశాలలో మూడు రోజులు ఐ ఓ టీ హెకతన్
కిట్స్ కళాశాలలో మూడు రోజుల ఐఓటి హేకతాన్ స్థానిక కే కే ఆర్ అండ్ కె ఎస్ ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్...
By KOTESWARARAO KVSR 2025-12-24 12:30:26 0 201
Andhra Pradesh
ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ముగ్గుల పోటీలు.
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో వికాస్ హాస్పిటల్స్ ప్రధాన...
By John Baji 2026-01-04 11:31:15 0 154
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com