గోదావరిలో గల్లంతైన మదనపల్లె విద్యార్థి మృతదేహం లభ్యం

0
168

మదనపల్లెకు చెందిన బీటెక్ విద్యార్థి సతీష్ మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. భద్రాచలం పరిధిలోని కొల్లిగూడెం వద్ద స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు కొట్టుకుపోగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సతీష్ మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికితీశారు. మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-25 12:02:46 0 183
SURAKSHA
NATIONAL ROAD SAFETY UPDATE 2025: PROJECTIONS INDICATE CRITICAL NEED FOR BEHAVIORAL CHANGE AMID RISING HIGHWAY FATALITIES
  December 25, 2025 — As the calendar year 2025 draws to a close, preliminary data...
By Venugopal Gopal 2025-12-25 01:49:12 0 595
SURAKSHA
The Architect of Reform: Shri Anoop Kumar Agrawal’s Visionary Path
Bridging Governance and Progress: A Legacy of Administrative Excellence Shri Anoop Kumar...
By Kalaga Sailaja 2026-07-17 10:28:34 0 37
Andhra Pradesh
విజయవాడ పడవ సేవ్ సెంటర్లో ఉద్రిక్తత
విజయవాడ ------    గుణదల పడవలరేవు సెంటర్ లో ఉధ్రిక్తత   గుణదల,మాచవరం కొండ...
By Rajini Kumari 2026-06-02 12:12:45 0 174
Andhra Pradesh
నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్.
  నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్ 08-04-2026 Wed...
By Pagadala Venkateswar 2026-04-09 04:51:28 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com