పుంగనూరు: మేము ప్రమాణానికి సిద్ధం మరి మీరు... కొత్తూరు మురళి

0
85

బుధవారం పుంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. అవాస్తవాలు మాట్లాడే నాయకులు బయటకు శత్రువులుగా కనిపిస్తూ లోపల మరొక పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రామచంద్ర యాదవ్ పొత్తు పెట్టుకున్నారని నిరూపిస్తే తాము రాజకీయాలకు రాజీనామా చేస్తామని, దీనికోసం కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమని పార్టీ నాయకులు సవాల్ విసిరారు# కొత్తూరు మురళి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com