విందుకు వచ్చి మృతి చెందిన ముగ్గురు స్నేహితులు.

0
162

అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, సర్కారుతోపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మదనపల్లెలో చౌడేశ్వరిదేవి ఉత్సవాల సందర్భంగా ప్రియురాలు ఇచ్చిన విందుకు హాజరైన B.కొత్తకోటకు చెందిన సురేంద్ర, తిరిగి వెళ్లే క్రమంలో బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మదనపల్లికి చెందిన మాధవ, మహేశ్‌ కూడా మరణించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లను మంజూరుచేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు....
By Boiena Rajesh 2026-03-02 14:48:45 0 182
Fashion & Beauty
"Agentic AI" Transforms the Retail Experience
Online shopping is shifting from passive scrolling to highly personalized curation with the rise...
By Dunna Jessicaruth 2026-05-19 07:36:39 0 84
SURAKSHA
njani Kumar IPS: The Calm Commander Who Modernised Policing with Integrity and Innovation
Anjani Kumar IPS: The Calm Commander Who Modernised Policing with Integrity and InnovationFrom...
By Kalaga Sailaja 2026-07-13 06:28:39 0 69
Karnataka
Political Shuffles: CM Siddaramaiah Headed to Delhi
Karnataka Chief Minister Siddaramaiah has been called to New Delhi for high-level meetings with...
By Dunna Jessicaruth 2026-05-25 06:16:20 0 122
Dadra &Nager Haveli, Daman &Diu
Monsoon Alert: Heavy Rains & Waterlogging Risk in Region
The Meteorological Department has issued a significant weather advisory, cautioning residents...
By Lokeshwari Panthadi 2026-07-01 05:05:36 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com