దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు

0
136

దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:

 

దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో క్రూజ్ క్రిస్మస్ వేడుకలు. 

 

ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్.

 

రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారానే విదేశాల్లో ఉద్యోగాలు పొందాలి.

 

ప్రవాసాంధ్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.

 

అభివృద్ధి ,సంక్షేమం దిశ గా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది.

 

గత 5 ఏళ్ల పాలన లో విధ్వంసమైన వ్యవస్థలను చంద్రబాబు గాడిలో పెడుతున్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్...
By Sidhu Maroju 2025-10-25 16:14:32 0 212
Andhra Pradesh
చనిపోయినా.. మరో ఇద్దరికి చూపు అయ్యాడు
తాను మరణించినా అతని కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. రాజాం లచ్చయ్య పేటకు చెందిన అల్లాడ...
By Boiena Rajesh 2026-03-01 03:28:27 0 139
Andhra Pradesh
కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు...
By Ratna Sekhar 2026-02-12 09:19:58 0 149
Andhra Pradesh
బాపట్ల కు చెందిన దంపతులు శ్రీశైలం మల్లన్నకు బంగారు రుద్రాక్ష మాల హారం విరాళం
*బాపట్ల కి చెందిన దంపతులు.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు రుద్రాక్ష మాల, హారం విరాళం*  ...
By Rajini Kumari 2026-02-28 11:28:21 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com