గోవుల అక్రమ రవాణా భగ్నం
Posted 2026-03-18 03:28:05
0
164
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను తనిఖీ చెయ్యగా అందులో 89 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా యజమాని పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి ఆవులను సొసైటీ ఫర్ కౌ అండ్ అనిమల్స్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్తె అబ్దుల్ నాసిర్ హుస్సేన్ తెలిపారు.
# Yadagiri
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి
గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*
*పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని..*
*రామానాయుడుపేట...
గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
ఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు గొడుగు శ్రీనివాస్ గౌడ్
మహబూబాబాద్::కొత్తగూడ,...
Guntur: పుత్రశోకంలోనూ ఓ తల్లి గొప్ప నిర్ణయం.. ఆరుగురికి కొత్త జీవితం!
రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన అమర్ బాబు బ్రెయిన్ డెడ్
అవయవదానానికి...