నిజామాబాద్:మక్కజొన్న కేంద్రం వెంటనే ఏర్పటుచేయాలి

0
156

నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు కొనుగోలు వెంటనే ఏర్పాటుచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరుకు ఎంపీ అరవింద్ లేకహా రాశారు.ఈ సందర్బంగా సోమవారం ప్రచురించారు.జిల్లాలో ఈ సంవస్థరం పెద్ద ఏతునా మక్క పంట పండిందనీ,అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడంలో అలస్యం జరుతోందని ఆయన పేరుకొన్నారు..కేంద్ర పర్భ్త్వం మక్కకు కనీస మడతు ధరా రు.2400 ప్రకటించినప్పటికి,కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు క్వింటల్ కు1700 నుండీ 1800రూ. వరకు తాకువ ధరకు అమ్ముకో వాల్సిన పరిస్థితి ఏర్పాడింద నారు.

Search
Categories
Read More
Telangana
యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే...
By Sidhu Maroju 2026-03-13 09:23:59 0 135
Dadra &Nager Haveli, Daman &Diu
Industrial Showcase: Grand Finale of the Daman Book Fair
The mega Book Fair & Industrial Exhibition 2026 enters its final days at the Light House...
By Dunna Jessicaruth 2026-05-14 12:48:45 0 71
Andhra Pradesh
రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్)
ఈ కార్యక్రమం సోమవారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జిల్లాలోని...
By Vadlamudi NagaVenkat 2026-03-09 11:51:29 0 712
Andhra Pradesh
టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్.. జేసీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు...
By Pagadala Venkateswar 2026-04-27 05:39:25 0 57
Andhra Pradesh
పుంగనూరు మండలంలో వివాహితపై అత్యాచారయత్నం కొత్తూరు మురళి
మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వివాహితపై రామానుజులు అనే వ్యక్తి...
By Kothuru Murali 2026-03-25 09:27:10 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com