నిజామాబాద్:మక్కజొన్న కేంద్రం వెంటనే ఏర్పటుచేయాలి

0
158

నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు కొనుగోలు వెంటనే ఏర్పాటుచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరుకు ఎంపీ అరవింద్ లేకహా రాశారు.ఈ సందర్బంగా సోమవారం ప్రచురించారు.జిల్లాలో ఈ సంవస్థరం పెద్ద ఏతునా మక్క పంట పండిందనీ,అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడంలో అలస్యం జరుతోందని ఆయన పేరుకొన్నారు..కేంద్ర పర్భ్త్వం మక్కకు కనీస మడతు ధరా రు.2400 ప్రకటించినప్పటికి,కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు క్వింటల్ కు1700 నుండీ 1800రూ. వరకు తాకువ ధరకు అమ్ముకో వాల్సిన పరిస్థితి ఏర్పాడింద నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఆ రోజు త్వరలోనే వస్తుంది: ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు.
గూగుల్ రాకతో విశాఖ ఏఐ డేటా హబ్‌గా ఎదుగుతుందని వెల్లడి క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు తయారు...
By Pagadala Venkateswar 2026-02-20 11:38:17 0 222
Telangana
వ్యభిచారం గృహంపై పోలీసుల దాడులు.
సికింద్రాబాద్:   బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు. ...
By Sidhu Maroju 2025-09-12 10:45:32 0 271
Andhra Pradesh
మరి కాసేపట్లోజూరిచ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దావోస్   • *కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*   •...
By Rajini Kumari 2026-01-19 11:42:14 0 121
Andhra Pradesh
నూతన అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం :
కర్నూలు : కర్నూలు జిల్లా కోడుమూరు :   కోడుమూరు పట్టణంలోని ధర్మపురి క్షేత్రానికి చెందిన...
By Hari Krishna 2025-12-23 07:59:26 0 173
Telangana
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్ మంచిర్యాల BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో...
By Pinnehasan Odela 2026-03-09 16:57:07 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com