పొట్టి శ్రీరాములకు బేబినాయన నివాళి
Posted 2026-03-16 14:27:34
0
185
అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా నివాళులర్పించారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం సీఎం చంద్రబాబు లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జ్ఞాపకంగా కూటమి ప్రభుత్వం అమరావతిలో 58 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు.
Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అవస్తులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు, రైతులు.
బాపట్ల మండలంలోని బాపట్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నందరాజుతోట పంట కాలువకి ఆనుకొని ఉన్న రోడ్డు...
Himachal Pradesh Accelerates Industrial Growth in 2026
Himachal Pradesh is strengthening its industrial sector by promoting investment, expanding...
Ban the hostel businesses in Hyderabad
Govt has to take serious action on banning of the Hostel Businesses in Hyderabad. Residential...
మదనపల్లెలో బాలికపై హత్యాచారం.. A2 ఇంటి వద్ద పహారా.
మదనపల్లెలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 నిందితురాలు తలారి అంజలి ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ...
మిస్సింగ్ కేసుకు హ్యాపీ ఎండింగ్.|
"అల్వాల్ పోలీసుల చాకచక్యం.. క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగింత"
మేడ్చల్ మల్కాజిగిరి జూలై 11:...