కూటమి ప్రభుత్వం పనితీరుపై జగన్ గగ్గోర్లు పెడుతున్నారు: ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.

0
194

కూటమి ప్రభుత్వం పిపిపి మోడల్ లో ఆసుపత్రులు కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి చేస్తుంటే జగన్ ఓర్వలేక గగ్గోర్లు పెడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మంగళవారం విమర్శించారు.

తన హయాంలో అభివృద్ధిని గాలికి వదిలేసిన జగన్ ఇప్పుడు సంతకాల సేకరణ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు బర్త్డే వేడుకల్లో పోటీలను కోసుకొని ఎంజాయ్ చేయడం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఎద్దేవా చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన నాయకుల విందు: పార్టీ బలోపేతంపై చర్చ.
ఆదివారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన నాయకులు విందులో పాల్గొన్నారు. కదిరి నియోజకవర్గం...
By Pagadala Venkateswar 2026-04-20 03:31:48 0 65
Andhra Pradesh
కొడుకు కోసం తండ్రి విన తులు
కుమారుని ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు వివరాలకు వెళ్ళే ముందు విశాఖపట్నం...
By Mobbu Venkatramana 2026-01-30 18:29:25 0 425
Telangana
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ ప్రకంపనలు : అంతర్గత అసంతృప్తి.|?
హైదరాబాద్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మెల్లగా బయటపడుతున్నాయి. గత...
By Sidhu Maroju 2026-03-16 09:01:17 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com