మెప్మా ఉద్యోగులు ధర్నా

0
309

విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న మెప్మా ఉద్యోగుల వారి సమస్యలతో ధర్నా కార్యక్రమం జరిగింది. మాకు అనేక పనులు చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నారని. సచి వాలయ సిబ్బందికి కేటాయించిన పనులు కూడా మాతో చేయిస్తూ. గడచిన మూడు నెలల వేతనం ఇంతవరకు చెల్లించలేదని మహిళలు తీవ్ర భావో దేహంతో అన్నారు అంతే కాకుండా నెల నెల వేతనం సరిగ్గా ఇవ్వకుండా చట్ట వ్యతి రేక అమానుష వైఖరి మార్చుకోవాలని . మా డబ్బులు. మాలెక్క యాప్ పూర్తి శిక్షణ ఇవ్వా లని.సచివాలయం సిబ్బంది పనులు మా చేత చేయించుకోకుండా గగ్గోలు పెట్టారు. సుమారు 40మంది వివిధ కారణాల వల్ల లాగిన్ కాక పోయినా సంవత్సరాలు తరబడి పని చేయించుకుంటున్నారని. ఈ నీ మాని తక్షణం లాగిన్ పద్ధతిని కోరుతున్నాము. 25.2.26 మాకు గ్రేడింగ్ విధానం రద్దు చేసి ప్రతి నెల 8వేలు వేతనం లభించేలా చర్యలు చేపడతామని మెప్మా యం డి. గారు హామీ ఇచ్చారు హామీని తక్షణం అమలు చేయాలి అని. మా వ్యక్తి గత అకౌంట్లలో కనీస వేతనం 26 వేలు చెల్లించాలని . రాజకీయ వేధింపులు అరికట్టాలని. యెచ్ ఆర్ పాలసి అమలు చేయాలి అని ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగు న్యా యం మీకు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు లక్ష్మి. మని. ఝాన్సి. సత్యవతి. మరియు 200 మంది మహిళలు ఉద్యోగులు  పాల్గొ   న్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ
తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్...
By Kothuru Murali 2026-04-22 14:45:55 0 57
Andhra Pradesh
కత్తిపూడి బాధితుడు ముత్తిన రామకృష్ణను పరామర్శించిన BCY పార్టీ అనూష యాదవ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
By BABJI DADALA 2026-01-05 03:25:00 0 315
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు....
By Bharat Aawaz 2025-05-27 05:53:21 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com