మెప్మా ఉద్యోగులు ధర్నా

0
311

విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న మెప్మా ఉద్యోగుల వారి సమస్యలతో ధర్నా కార్యక్రమం జరిగింది. మాకు అనేక పనులు చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నారని. సచి వాలయ సిబ్బందికి కేటాయించిన పనులు కూడా మాతో చేయిస్తూ. గడచిన మూడు నెలల వేతనం ఇంతవరకు చెల్లించలేదని మహిళలు తీవ్ర భావో దేహంతో అన్నారు అంతే కాకుండా నెల నెల వేతనం సరిగ్గా ఇవ్వకుండా చట్ట వ్యతి రేక అమానుష వైఖరి మార్చుకోవాలని . మా డబ్బులు. మాలెక్క యాప్ పూర్తి శిక్షణ ఇవ్వా లని.సచివాలయం సిబ్బంది పనులు మా చేత చేయించుకోకుండా గగ్గోలు పెట్టారు. సుమారు 40మంది వివిధ కారణాల వల్ల లాగిన్ కాక పోయినా సంవత్సరాలు తరబడి పని చేయించుకుంటున్నారని. ఈ నీ మాని తక్షణం లాగిన్ పద్ధతిని కోరుతున్నాము. 25.2.26 మాకు గ్రేడింగ్ విధానం రద్దు చేసి ప్రతి నెల 8వేలు వేతనం లభించేలా చర్యలు చేపడతామని మెప్మా యం డి. గారు హామీ ఇచ్చారు హామీని తక్షణం అమలు చేయాలి అని. మా వ్యక్తి గత అకౌంట్లలో కనీస వేతనం 26 వేలు చెల్లించాలని . రాజకీయ వేధింపులు అరికట్టాలని. యెచ్ ఆర్ పాలసి అమలు చేయాలి అని ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగు న్యా యం మీకు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు లక్ష్మి. మని. ఝాన్సి. సత్యవతి. మరియు 200 మంది మహిళలు ఉద్యోగులు  పాల్గొ   న్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే...
By Pagadala Venkateswar 2026-03-05 04:04:46 0 104
Andhra Pradesh
శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు నంబరు పూలు కుంటలోని తిమ్మమ్మ మర్రిమాను దగ్గర శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న...
By Benguluri Madhubabu 2026-02-07 08:43:01 0 239
Punjab
The Digital Mandi: Revolutionizing Wheat Procurement
Punjab’s "Digital Mandi 2.0" platform hit a record today, processing 500,000 metric tons of...
By Dunna Jessicaruth 2026-05-14 08:28:06 0 36
Andhra Pradesh
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!
కర్నూలు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) - ఈస్టర్న్ రీజియన్‌లో అప్రెంటిస్...
By Hari Krishna 2025-12-22 08:32:30 0 177
Telangana
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం
ఓటుకు నోటు కేసులో  మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా...
By Ponnala Srinivasrao 2026-04-23 00:43:49 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com