నిజామాబాద్: రఘునాథాలయ పరిసర ప్రాంతాల అధికారులు సందర్శన

0
117

నగరంలోని రఘునాథాలయం ఖిలా రామ మందిరంలో ఆలయ పరిసర ప్రాంతాలు అధికారులు పరిశీలించారని కమిటీ సభ్యులు తెలియజేసారు శ్రీరామనవమి సందర్బంగా భక్తిల సౌకార్యర్థం. ప్రతేక వసతులు కల్పించ లని ఆలయానికి భక్తులకు దేవాలయం దగ్గరకు చేరుకోనుటకు నూతనంగా రోడ్డు సౌకార్యం కల్పించుట కోరకు బొమ్మరమేష్‌కుమార్ గౌడ్ ప్రత్యేకచారువాతో సుమరు 50 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:మామిడి రైతులకు కవర్ల పంపిణీ
సోమల మండలం నడింపల్లిలో మామిడికాయలకు కవర్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మండల మార్కెట్...
By Kothuru Murali 2026-03-10 15:48:32 0 92
Andhra Pradesh
ధర్మాగ్ని లో ఉదయించిన సూర్యుడు పుష్యమిత్ర శుంగుడు
ధర్మాగ్నిలో ఉదయించిన సూర్యుడు... భరతఖండపు రక్షకుడు "పుష్యమిత్ర శుంగుడు"!    చరిత్ర...
By Rajini Kumari 2026-01-18 13:18:43 0 124
Andhra Pradesh
అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ గా సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్
*అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్*  ...
By Rajini Kumari 2026-02-06 09:30:26 0 85
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com