మదనపల్లెలో మహిళ అదృశ్యం: కేసు నమో

0
85

మదనపల్లె కోళ్లబైలు గ్రామ పరిధిలోని వెంకటేశ్వరపురానికి చెందిన మెహతాజ్ బేగం అనే మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం ధ్రువీకరించారు. బాధితురాలి భర్త షేక్ మహమ్మద్ రవూఫ్ తెలిపిన వివరాల ప్రకారం, మెహతాజ్ బేగం రాత్రి సమయంలో తన పిల్లల కోసం తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఎంత సమయం గడిచినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో భర్త రవూఫ్ శనివారం మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఆర్ డీఎస్పీ.
అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డీఎస్పీగా ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు....
By Pagadala Venkateswar 2026-01-26 06:01:25 0 106
Telangana
అల్వాల్ కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి చోరీ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ABN కార్ వాషింగ్ సెంటర్లో...
By Sidhu Maroju 2026-02-17 15:51:49 0 155
Telangana
పాలేరులో మద్యం దందా.. బెల్ట్ షాపుల్లో ధరల మోత
పాలేరు నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వైన్స్లలో దొరకని...
By Krishna Balina 2026-02-10 07:28:15 0 377
Andhra Pradesh
సీట్ స్కృే పేరు తో విశాఖ ఉత్చవం
ఉత్తరాంధ్రలో విశాఖ పట్నం నందు విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి 24న శని వారం నుంచి మొద లైనాయి...
By Mobbu Venkatramana 2026-01-25 10:13:13 0 456
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com