రెండో రోజు నిలిచిన బిఎస్ఎన్ఎల్ సేవలు

0
170

కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో శుక్రవారం నుంచి బిఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకవైపు టెలికాం మరోవైపు ఫైబర్ సేవలు నిలిచిపోవడంతో అనేక సేవలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని భావించినప్పటికీ శనివారం కూడా అదే పరిస్థితి కొనసాగింది.

#Boiena Rajesh 

Search
Categories
Read More
Andhra Pradesh
దశాబ్దాలుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించిన కేసినేని చిన్ని
*ప్ర‌చుర‌ణార్థం* *28-02-2026*   *దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్యకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-28 12:56:30 0 120
Telangana
"ప్రేమ వివాదం.. బీటెక్ విద్యార్థి హత్య కేసు, ఛేదించిన పోలీసులు.|
హైదరాబాద్ : నగరంలోని చిలకలగూడలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ హత్య...
By Sidhu Maroju 2026-05-11 11:50:05 0 177
Andhra Pradesh
తాడిపత్రి లో బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్...
By Gitta Raju 2026-04-03 01:06:31 0 192
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాకు ఎనిమిదవ స్థానం.
సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం,...
By Pagadala Venkateswar 2026-05-02 03:59:47 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com