మీరు "ఇస్తామంటే  మేము వద్దంటామా "

0
239

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3 స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లుగా (2026 ఫిబ్రవరిలో) విభజించింది. అవి: 1. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), 2. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), 3. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్,ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే,

‎సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుతుబుల్లాపూర్ జోన్లు ఉన్నాయి.ఐటీ కారిడార్‌ను కలిగి ఉండటం వల్ల, ఇది తెలంగాణలో అత్యంత ధనిక పౌర సంస్థగా మారుతుందని అంచనా ,ముక్యంగా ఈ కార్పొరేషన్ పైన అన్ని రాజకీయ నాయకుల కన్నుపడింది,ఎవరికి వస్తుందో  తెలియని  పార్టీ టికెట్ కాని ,ఇందుకోసం, ఇప్పటికే కొందరు స్థానిక నాయకులు, రంజాన్   మాసము  కావడం వల్ల ,ఇఫ్తార్  విందు  ఇస్తూ ముస్లిం  ఓటర్లు నీ ఆకట్టుకునే ప్రయత్నంచేస్తున్నారు, స్లమ్ ( మురికివాడ) ప్రాంతంలో  పర్యటించి ,మహిళల కోసం ప్రత్యేకంగా చీరలు పంచుతు ,ప్రలోభాలు మొదలు పెట్టారు ,ఒక్కసారైనా  ఈ కార్పొరేషన్ లో గెలిస్తే లైఫ్ సెట్ అవుతుందని భావిస్తున్న,గల్లి నాయకులు  ప్రాంత సమస్యలు పట్టించుకోకుండా,

‎చీరలు పంచుంటే,సంతోషంగా తీసుకున్న మహిళలు,

‎వెళ్తూ వెళ్తూ ,ఎప్పుడొస్తుందో   తెలియని  ఎన్నికల కోసం మీరు "ఇస్తామంటే మేము వద్దంటామా"

‎అంటూ ఒకటి మొఖాలు ఒకరు చూస్తు నవ్వుతూ వెళ్ళిపోయారు చీర తీసుకున్న మహిళలు 

Search
Categories
Read More
Andhra Pradesh
గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా :ఎస్పీ వకుల్ జిందల్.
గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్...
By John Baji 2025-12-27 12:18:39 0 160
Andhra Pradesh
​ పుంగనూరు:పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
By Kothuru Murali 2026-03-15 10:31:52 0 130
Andhra Pradesh
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం •
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం   • రాజ్యాంగ స్ఫూర్తిని...
By Chennaiah Kati 2026-01-26 16:20:31 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com