మదనపల్లె వార్డుల పునర్వ్యవస్థీకరణపై వైఎస్సార్సీపీ సమావేశం.
Posted 2026-05-20 03:36:04
0
79
మంగళవారం సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో మునిసిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, మునిసిపల్ అధికారులు విడుదల చేసిన వార్డుల జాబితాపై అభ్యంతరాలను సేకరించారు. ప్రజల అభిప్రాయాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా అంశాలను పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ జరగాలని నేతలు అభిప్రాయపడ్డారు. వార్డుల వారీగా అభ్యంతరాలను సిద్ధం చేసి మే 23లోగా పార్టీ కమిటీకి అందజేయాలని నిసార్ అహమద్ సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
India's First Hydrogen Train Hits 120 Kmph
In a massive leap toward sustainable transportation, India’s first-ever hydrogen-powered...
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి*
*జేసీకి బీజేపీ నాయకుల వినతి* ...
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు గిర్నిబాయిలో ధర్నా.....
భారత్ అవాజ్ న్యూస్: 24 జూలై రోజున వరంగల్ జిల్లా గిర్ని బావి వద్ద దుగ్గొండి మండలం నీట్ పరీక్ష...
Gujarat Tourism & Culture Boosts Heritage and Global Appeal
Gujarat is rapidly emerging as a major tourism and cultural hub of India, blending heritage,...
పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి...