సామర్లకోటలో ఎస్ఐ మౌనిక, ఎంపీడీవోకు సన్మానం
Posted 2026-03-11 07:41:26
0
938
సామర్లకోటలో ఎస్ఐ మౌనిక మరియు ఎంపీడీవో హిమామహేశ్వరి సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఎంపీ సానా సతీశ్ బాబు ఆదేశాల మేరకు సోమవారం అచ్చంపేట కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ప్రజా సేవలో వారు చూపుతున్న అంకితభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వారి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అరికడ శ్రీనివాసరావు, రామానాయుడు, ఆనంద్, దుర్గాప్రసాద్, బాబి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు
రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి
టిడిపి నేత, మాజీ...
"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో...
Bengaluru's ₹1.25 Lakh Crore Development Plan Advances
The Karnataka government is accelerating its ambitious ₹1.25 lakh crore infrastructure...
GST Filing Services for Timely Tax Compliance
GST Filing Services help businesses accurately file monthly, quarterly, and annual GST returns...
A. Jayathilak IAS: Driving Kerala's Growth with Vision
The Journey begins
"The true measure of governance lies not in policies alone, but in the...