ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
105

మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం లో మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించాడు ప్రజలు తమ సమస్యలను తాలూకు అర్జీలను మంత్రికి సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి ప్రతి వినతిని స్పష్టంగా విని సంబంధిత అధికారులకు శాఖా పరంగా పరిష్కరించాలని మాట్లాడి సమస్యను పరిథిగతను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈ ప్రజలు పాల్గొని తమ వెనుతులను సమర్పించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఓకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు.
మంగళవారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని జోగివారిపల్లి పంచాయతీ, కంభంవారి పల్లెలో పాడి రైతు...
By Kothuru Murali 2026-01-28 09:13:35 0 100
Telangana
దుండిగల్ పరిసరాల్లో గ్యాస్ కొరత ! హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
దుండిగల్ (Dundigal) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది....
By Ponnala Srinivasrao 2026-03-15 03:58:21 0 176
Andhra Pradesh
ఓ మహిళ ఆవేదన .
తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే...
By Mobbu Venkatramana 2026-02-23 15:04:22 0 209
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com