ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-03-10 13:31:55
0
162
మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం లో మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించాడు ప్రజలు తమ సమస్యలను తాలూకు అర్జీలను మంత్రికి సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి ప్రతి వినతిని స్పష్టంగా విని సంబంధిత అధికారులకు శాఖా పరంగా పరిష్కరించాలని మాట్లాడి సమస్యను పరిథిగతను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈ ప్రజలు పాల్గొని తమ వెనుతులను సమర్పించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సింగరేణి కార్మికుల సమస్యలను కేవలం హామీలతోనే సర్దిపెట్టుకుంటూ వస్తున్న యూనియన్లు, యాజమాన్యం, ప్రభుత్వం — కానీ అమలు మాత్రం ఎక్కడ?
మంచిర్యాల జిల్లా :ఏళ్ల తరబడి కార్మికులకు ఇచ్చిన హామీలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతన...
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్...
Mumbai Property Market Maintains Strong Growth
Mumbai's real estate market continues to maintain strong momentum, with property registrations...
Jharkhand Monsoon: Deadly Lightning Strikes Claim 10 Lives
The resurgence of the monsoon across Jharkhand has brought devastating consequences, with severe...