దేవాలయాలు నాగరికతకు అభివృద్ధికి భక్తి పారవశానికి సోపానాలు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

0
153

ఈరోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం సరస్వతి పల్లె గ్రామం నాయిని వారి పల్లి నందు జరిగిన శ్రీ రామస్వామి నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్యం ప్రసాద్ రెడ్డి గారు పురోహితులు వేద ఆశీర్వచనం చేశారు ఈ సందర్భంగా లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఈ గుడిని అతి త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులు యొక్క వినియోగం కోసం తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రామాపురం మండలం పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మదన్మోహన్ టిడిపి సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి మహబూబ్ బాషా మరియు టిడిపి నాయకులు భక్తులు హాజరయ్యారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి గుండెపోటుతో మరణించిన షేక్ షాహినాజ్
అమరావతి…   ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి గుండె పోటుతో మరణించిన వెంకటేశ్వరపురం...
By Rajini Kumari 2026-01-22 12:05:59 0 159
Telangana
శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.
మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్ అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-07-28 11:08:10 0 900
Telangana
జూన్ 2న సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత ప్రారంభం
🎤కొమురం భీమ్ ఆసిపాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం జిల్లాలో...
By Chunarkar Jagadeesh 2026-05-21 03:39:51 0 148
Ladakh
India’s Highest Astro Turf Football Ground Opens in Leh
Ladakh has achieved a historic milestone in sports infrastructure with the grand inauguration of...
By Dunna Jessicaruth 2026-05-16 06:12:46 0 76
Telangana
ఎమ్మెల్యే సీతక్క పంపిణి....
భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ...
By Gujile Ramu 2026-04-29 15:24:14 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com