తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు

0
252

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సబ్యుల అధ్వర్యంలో 2025 గద్దర్ అవార్డ్స్ నిన్న ప్రకటించిన వాటి లో తక్కువ తో బడ్జెట్ తీసిన సినిమా లు ,బెస్ట్ ఫిల్మ్స్ గా అవార్డులు గెల్చుకోవడం నిజంగా గొప్ప విషయం అంధులోను తెలంగాణ కంటెంట్ ఉన్న కథలు తో వచ్చిన రెండు సినిమాలు అవార్డులు గెల్చుకోవడం మరో విశేషం ఈమధ్య సరైన కంటెంట్ లేకుండా వందల కోట్లు పెట్టి  గ్రాఫిక్స్  తో సినిమాలు తీస్తు ,చుస్తున్నా ప్రేక్షకుల దిమాక్కరాబ్ చేస్తున్న నిర్మాతలు, దర్శకులు, ఇలాంటి సినిమాలు చేస్తున్న వారిని చుస్తు నెర్చుకోవాలి ,మొన్న ఇ మద్య వచ్చిన  పల్లెటూరి వాతావరణం, అడవుల సంరక్షణ, ప్రకృతి ప్రేమికుల కథతో . నాగదుర్గ (జానపద నటి ) మొదటిసారి వెండితెరకు పరిచయం చేస్తూ  తీసిన 'కలివి వనం " సినిమా ,ప్రకృతియే మనల్ని కాపాడుతుంది" అనే సిద్ధాంతంతో, అడవుల రక్షణ, పర్యావరణ సమతుల్యత గురించి ఈ సినిమా తెలియజేస్తుంది.కంటెంట్ బాగున్నా నిర్మాత షాపామో లేదా పబ్లిసిటీ లోపమో గానీ ఆ సినిమాకి అవార్డు వస్తుందని గంపెడు ఆశతో ఉన్నా ఈ సినిమా టీమ్ కి నిరాశే మిగిలింది, ఎంత పెద్ద స్టార్ హీరోని పెట్టి , వందల కోట్లు పెట్టి సినిమా చెసినా ఆది బూడిదల లో,పోసిన పన్నీర్ అవుతుంధని ఈ మద్య కొన్న సినిమాలు నిరూపించాయి, ఇప్పటికైనా నిర్మాతలు రాబోతున్న రచయితలు, దర్శకులకు ఛాన్సులు ఇస్తే ఇలాంటి తక్కువ బడ్జెట్ సినిమాలు చేస్తు అవార్డులతో పాటు నిర్మాతలకు డబ్బు వచ్చేలా వారి కృషి ఉంటుంది 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com