ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: కలెక్టర్ నిశాంత్ కుమార్.
Posted 2026-03-07 04:49:13
0
130
మదనపల్లిలో జరిగిన మహిళా చైతన్య సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. శుక్రవారం, కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, 16 నుండి 22 ఏళ్ల వయస్సు జీవితానికి కీలకమని, ఈ ఆరేళ్లు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, సోషల్ మీడియా మాయలో పడకుండా, అపరిచితులకు 'నో' చెప్పడం నేర్చుకోవాలని, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులకు 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' పై అవగాహన కల్పించి, కష్టపడి చదువుతున్న విద్యార్థినిని అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొడైకెనాల్లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్హౌజ్లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
కొడైకెనాల్లో ఓ గెస్ట్ హౌజ్లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు...
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూటమి ప్రభుత్వంలో తక్షణమే పేదలకు వైద్యం
కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ...
దోర్నాల వ్యక్తి హత్య
దోర్నాల వ్యక్తి హత్య
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో తిమ్మాపురం గ్రామంలో జరిగిన హత్య...