అనంతపురం: ప్రమాదాల నివారణకు అవగాహన

0
119

విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ఏర్పాటు

 

విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అనంతపురం సర్కిల్ విద్యుత్ శాఖ మరియు విజిలెన్స్ & APTS PS సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా,

కూడేరు మరియు రాప్తాడు ఇంచార్జ్ ఏఈఈ గౌస్ మొయిద్దిన్ గారు,కౌర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో రాప్తాడు బస్టాండ్ నందు మరియు కూడేరు ఏఈఈ విద్యుత్ కార్యాలయం ఎదుట, అలాగే గార్లదిన్నె ఏఈఈ విజయ్ కుమార్ గారు MRO కార్యాలయం దగ్గర విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోర్డింగుల ఆయా ప్రదేశాల్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఉండటం వల్ల ప్రయాణీకులు, వినియోగదారులతో పాటు సామాన్య ప్రజలకు విద్యుత్ భద్రతపై అవగాహన కలిగి, విద్యుత్ ప్రమాదాల నివారణకు దోహదపడనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పెద్ద మనసు చాటుకున్న జర్నలిస్టులు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన జర్నలిస్ట్ కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు....
By Kothuru Murali 2026-01-24 12:11:37 0 126
Telangana
నిజామాబాద్: జిల్లాలో.488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.కలెక్టర్
నిజామాబాద్ జిల్లా నగరపాలక సంస్థ పరిధిలో ని 60 డివిజన్లాలో ఎన్నికల కోసం 488 పోలింగేంద్రాలను సిద్దం...
By Sadaq Sadaq 2026-02-10 16:19:52 0 161
Andhra Pradesh
రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక
రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు...
By Ratna Sekhar 2026-02-19 19:39:44 0 479
Telangana
అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటా రెడ్డి...
By Sidhu Maroju 2025-10-08 02:26:56 0 215
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com