అనంతపురం: ప్రమాదాల నివారణకు అవగాహన

0
369

విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ఏర్పాటు

 

విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అనంతపురం సర్కిల్ విద్యుత్ శాఖ మరియు విజిలెన్స్ & APTS PS సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా,

కూడేరు మరియు రాప్తాడు ఇంచార్జ్ ఏఈఈ గౌస్ మొయిద్దిన్ గారు,కౌర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో రాప్తాడు బస్టాండ్ నందు మరియు కూడేరు ఏఈఈ విద్యుత్ కార్యాలయం ఎదుట, అలాగే గార్లదిన్నె ఏఈఈ విజయ్ కుమార్ గారు MRO కార్యాలయం దగ్గర విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోర్డింగుల ఆయా ప్రదేశాల్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఉండటం వల్ల ప్రయాణీకులు, వినియోగదారులతో పాటు సామాన్య ప్రజలకు విద్యుత్ భద్రతపై అవగాహన కలిగి, విద్యుత్ ప్రమాదాల నివారణకు దోహదపడనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి
చెరువులు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఎంపీడీవో...
By Boiena Rajesh 2026-04-08 01:24:30 0 181
Punjab
Punjab's Water Conservation and Groundwater Strategies
Water conservation and groundwater management have become critical priorities in Punjab due to...
By Fathima Safa 2026-06-16 10:16:39 0 112
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె గవిగుండు శివాలయంలో ఐటీబీపీ సిబ్బంది, హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన.
మదనపల్లె: మదనపల్లె సమీపంలోని గవిగుండు శివాలయం పరిసరాల్లో ఆదివారం ‘క్లీన్ అండ్ గ్రీన్’...
By Pagadala Venkateswar 2026-07-20 11:34:55 0 32
Andhra Pradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు...
By Rajini Kumari 2026-06-09 12:38:13 0 223
Telangana
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా  రాజీవ్ గాంధీ సర్కిల్...
By Sidhu Maroju 2025-08-20 13:53:09 0 575
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com