రచ్చ బండ

0
256

ప్రస్తుత కాలంలో పూర్వం గ్రామాలలో.రచ్చబండ ల దగ్గర .చెట్ల క్రింద వివిధ సమస్యల పైన రాజకీయ పరిపాలన న్యా య వ్యవస్థ .తగాదాలు భూములు ఇళ్లు.కుటుంబ బాధ్యత న్యా యాలు. స్థానిక పోలీస్ స్టేషన్ కు పోనివ్వకుండా అక్కడికక్కడే న్యాయ తీర్పులు పంచాయతీలు మన పూర్వీకులు చేసేవారు. ఒకవేళ గ్రామ పెద్దలకు తే లియకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నేపధ్యంలో గ్రామ పెద్దలు . మేము గ్రామ తీర్మానం చేసుకొంటాము. మీరు పట్టించు కోవద్దండీ అని పోలీసులకు చెప్పేవారు. పిదప గ్రామ తీర్పులు 5మంది లేదా 8మంది పెద్దలు సమక్షంలో జరిగేవి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విద్య. వైద్యం. ఆరోగ్యం. ఉపాధి. వంటి పథకాలు పై ఎంతైనా దృష్టి సారించాలని . మరియు మనిషికి సోమరి పోతూ లాంటి ఉచిత పథకాలు రద్దు చేయడం నిపుణ ల వాదన. ఓట్ల కోసం ఉచిత పథకాలు ప్రకటించే పార్టీలపై సుప్రీం కోర్టు చర్యలు చేపట్టాలని. మరొక వైపు మేధావుల కోరిక. గ్రామాలలో శ్రీరామ రాజ్యం పాలన ఇప్పుడు రావాలంటే డిల్లి నుండి గల్లి వరకు గ్రామాలలో నిరక్షరాస్యత . తెలియనితనం. శ్రీ విద్యా ప్రోచకం. తగాదా లు అప్పటికప్పుడే గ్రా మస్తులుచే తీర్పులు పరిస్కరించుకో వాళ్ళని. అధిక డబ్బులు. ఖర్చు పెట్టకుండా మోసాలకు గురి కాకుండా పంతాలు పట్టింపులకు పోకుండా తక్కువ ఖర్చుతో పూర్వం రచ్చబండ కార్యక్రమం జిల్లాకు ఒక గ్రామం దత్తత తీసుకొని పూర్వం రచ్చబండ కార్యక్రమం కొన సాగిస్తూ ఆ ఫలితంతో రాష్ట్ర మంత పాత పద్ధతిలో రచ్చబండ పథకం పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Telangana
గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా
మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి గెలిపించండి    కొత్తగూడ డిసెంబర్ 15, (భారత్...
By Bittu Bittu 2025-12-16 07:29:03 0 304
Andhra Pradesh
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.
అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న...
By Pagadala Venkateswar 2026-03-01 04:19:08 0 111
Andhra Pradesh
పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.
బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో...
By Kothuru Murali 2026-01-15 05:39:25 0 149
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 11:03:25 0 111
Andhra Pradesh
ఏనుగుల సంచారం.. అటవీశాఖ సూచనలు
గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-04-06 04:43:21 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com