రచ్చ బండ

0
312

ప్రస్తుత కాలంలో పూర్వం గ్రామాలలో.రచ్చబండ ల దగ్గర .చెట్ల క్రింద వివిధ సమస్యల పైన రాజకీయ పరిపాలన న్యా య వ్యవస్థ .తగాదాలు భూములు ఇళ్లు.కుటుంబ బాధ్యత న్యా యాలు. స్థానిక పోలీస్ స్టేషన్ కు పోనివ్వకుండా అక్కడికక్కడే న్యాయ తీర్పులు పంచాయతీలు మన పూర్వీకులు చేసేవారు. ఒకవేళ గ్రామ పెద్దలకు తే లియకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నేపధ్యంలో గ్రామ పెద్దలు . మేము గ్రామ తీర్మానం చేసుకొంటాము. మీరు పట్టించు కోవద్దండీ అని పోలీసులకు చెప్పేవారు. పిదప గ్రామ తీర్పులు 5మంది లేదా 8మంది పెద్దలు సమక్షంలో జరిగేవి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విద్య. వైద్యం. ఆరోగ్యం. ఉపాధి. వంటి పథకాలు పై ఎంతైనా దృష్టి సారించాలని . మరియు మనిషికి సోమరి పోతూ లాంటి ఉచిత పథకాలు రద్దు చేయడం నిపుణ ల వాదన. ఓట్ల కోసం ఉచిత పథకాలు ప్రకటించే పార్టీలపై సుప్రీం కోర్టు చర్యలు చేపట్టాలని. మరొక వైపు మేధావుల కోరిక. గ్రామాలలో శ్రీరామ రాజ్యం పాలన ఇప్పుడు రావాలంటే డిల్లి నుండి గల్లి వరకు గ్రామాలలో నిరక్షరాస్యత . తెలియనితనం. శ్రీ విద్యా ప్రోచకం. తగాదా లు అప్పటికప్పుడే గ్రా మస్తులుచే తీర్పులు పరిస్కరించుకో వాళ్ళని. అధిక డబ్బులు. ఖర్చు పెట్టకుండా మోసాలకు గురి కాకుండా పంతాలు పట్టింపులకు పోకుండా తక్కువ ఖర్చుతో పూర్వం రచ్చబండ కార్యక్రమం జిల్లాకు ఒక గ్రామం దత్తత తీసుకొని పూర్వం రచ్చబండ కార్యక్రమం కొన సాగిస్తూ ఆ ఫలితంతో రాష్ట్ర మంత పాత పద్ధతిలో రచ్చబండ పథకం పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్లో గాంధీ భవన్లో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
హైదరాబాద్‌ గాంధీ భవన్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి...
By Avunoori Mahesh 2026-04-27 10:18:01 0 177
Rajasthan
Suspected Drone Found Near Indo-Pak Border in Rajasthan's Sri Ganganagar, Triggers Security Alert
Suspected Drone Found Near Indo-Pak Border in Rajasthan's Sri Ganganagar, Triggers Security Alert...
By BMA ADMIN 2025-05-20 06:59:27 0 2K
Telangana
కల్తీ ఆహారంపై సీపీ సజ్జనర్ వార్నింగ్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
హైదరాబాద్: నగరంలో ఆహార పదార్థాలలో కల్తీపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్...
By Sidhu Maroju 2026-04-02 19:38:36 0 213
Andhra Pradesh
మదనపల్లి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరం: జేసీ.
మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది....
By Pagadala Venkateswar 2026-03-31 03:34:26 0 149
Andhra Pradesh
ITDA గురుకుల జూనియర్ కాలేజ్ హాస్టల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు
యర్రగొండపాలెం గురుకుల పాఠశాల వెనుక 4 కోట్ల వ్యాయమంతో  నూతనంగా నిర్మించే గురుకుల జూనియర్...
By Chennaiah Kati 2026-01-07 09:24:57 0 325
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com