ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.

0
74

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. ఒక మహిళా కార్మికురాలిని తోటి కార్మికుడు బాకీ సాకుతో ఫోన్ చేసి వేధించడంతో గొడవ మొదలైంది. సూపర్ వైజర్ చెప్పాడంటూ అతను పలుమార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడంతో, సహనం కోల్పోయిన మహిళా కార్మికురాలు చెప్పుతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ.
బుధవారం, మాజీ మంత్రి, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
By Kothuru Murali 2026-01-28 09:31:33 0 87
Andhra Pradesh
విశాఖ లో డిప్యూటీ సిఎం పర్యటన
విశాఖ పట్నం జిల్లాలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల వరకు పర్యటిస్తారు. ఇప్పటికే గురు వారం...
By Mobbu Venkatramana 2026-01-30 17:21:07 0 408
Telangana
పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు:డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా...
By Ellandula Sandeep 2025-12-25 07:18:29 0 364
Andhra Pradesh
శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ముక్కోటి మహోత్సవాలు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నెహ్రు నగర్ నందిగామలో స్వామివారి...
By Rajini Kumari 2025-12-30 10:53:01 0 143
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన చిన్నారాయల్
జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ...
By Kothuru Murali 2026-01-12 08:31:45 0 101
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com