పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి గంగమ్మ జాతర: పోలీసుల భద్రతా ఏర్పాట్లు.
Posted 2026-03-31 04:13:07
0
163
చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి నడివీధిలో ఏప్రిల్ 7, 8 తేదీలలో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అనవసరంగా వాహనాలు నిలిపివేయవద్దని, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను దగ్గరగా చూసుకోవాలని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు #కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
K. Kannababu, IAS: Leading Andhra Pradesh with Vision & Integrity
A Distinguished Civil Servant Driving Administrative Excellence, Financial Reforms, and...
Rajasthan Police Launch Dedicated Cyber Crime Cells
In response to the sharp rise in digital threats, the Rajasthan Police have established dedicated...
భారత్ సంచలన విక్టరీ... ప్రపంచ క్రికెట్ రారాజుగా టీమిండియా
T20 World Cup 2026 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది....
In Dubai all airports are closed due to the war
దుబాయ్లో అన్ని విమానాశ్రయాలు మూసివేత
ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు రావొద్దని...
Shahul Hameed A. IPS: A Leader Committed to Public Safety
The Journey Begins
"The true measure of a police officer is not the power of the...