మదనపల్లె: జనసేన నేతపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు.

0
108

లక్షల్లో అద్దె బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని జనసేన పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నేతపై బాధితులు సుధాకర్ రెడ్డి, మునిరత్నం బుధవారం అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి ఫిర్యాదు చేశారు. సీటీఎం రోడ్డులోని హోటల్, నీరుగట్టుపల్లిలోని ఇంటికి సంబంధించి అద్దె అడిగితే సదరు నేత మరియు అతని తమ్ముడు గొడవకు దిగుతున్నారని బాధితులు మీడియాకు తెలిపారు. తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించి, న్యాయం చేయాలని వారు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్న ఆలోచనలు అభివృద్ధికి మార్గాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Press Release*   *చిన్న ఆలోచనలు... అభివృద్ధికి మార్గాలు*   *త్వరలోనే 75 లక్షల మంది...
By Rajini Kumari 2025-12-20 12:10:16 0 152
Telangana
New BJP State Leaders Meet Chief in Hyderabad.|
Hyderabad : Newly elected BJP State Committee members Chintala Manikya Reddy, Srinivas Varma, and...
By Sidhu Maroju 2026-04-01 18:19:41 0 140
Telangana
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్...
By Sidhu Maroju 2025-06-04 17:21:01 0 2K
Andhra Pradesh
ఇంద్రకీలాతి కేశఖండనశాల వేలం ప్రక్రియ పూర్తి 80% మేరకు పెరిగిన ఆదాయం
*ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన...
By Rajini Kumari 2025-12-29 13:18:43 0 144
Andhra Pradesh
వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞ కార్యక్రమాలు
వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణుడి మహా యజ్ఞ కార్యక్రమాలు    అభినవ మేల్కోటగా...
By Rajini Kumari 2026-04-19 12:42:19 0 87
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com