శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు

0
125

రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు మరియు ఆలయ ధర్మకర్తలు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఐటిడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రామాపురం ఐటిపి అధ్యక్షుడు బాబు రామాంజనేయులు రాయచోటి మండలం ఐటీడీపీ ఉపాధ్యక్షులు మధుబాబు మరియు గ్రామ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు....
By Kothuru Murali 2025-12-23 06:34:43 0 176
Andhra Pradesh
రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకుడి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండగ సందర్భంగా, ప్రముఖ సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరగా...
By Pagadala Venkateswar 2026-03-28 04:18:43 1 106
Telangana
ఆటోలు మర్చిపోయిన బంగారాన్ని గంటల వ్యవధిలోనే బాధితులకు అందజేసిన పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శనివారం నాడు, ఆంధ్ర లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి కి...
By Sidhu Maroju 2025-12-01 10:42:01 0 149
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై చిన్నారులకు పోలియో చుక్కలు
ప్రెస్ నోట్ విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి...
By Rajini Kumari 2025-12-22 08:20:13 0 172
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com