చీరాల తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం..

0
160

చీరాల: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది.
గుర్తుతెలియని దుండగుడు ఆలయ తలుపుల తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించాడు. అనంతరం ఆలయంలో ఉన్న ఆదాయ హుండీని దొంగిలించి పరారయ్యాడు.
ఉదయం ఆలయానికి వచ్చిన గ్రామస్థులు తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి, దుండగుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.
మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-05 03:44:21 0 74
Uttar Pradesh
UP Grapples with Heavy Monsoon, Flood Alerts Issued |
Uttar Pradesh continues to experience heavy monsoon rains, prompting alerts in several districts....
By Pooja Patil 2025-09-16 05:10:38 0 150
Andhra Pradesh
Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది....
By Pagadala Venkateswar 2026-04-02 10:26:08 0 68
Meghalaya
HC Orders Acceleration of Shillong Airport Expansion
The Meghalaya High Court has directed the Defence Ministry, State Government, AAI, and DGCA to...
By Bharat Aawaz 2025-07-17 06:59:21 0 1K
Andhra Pradesh
చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-22 09:46:05 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com