మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....

0
105

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి తాటాకు ఇల్లు ఇటీవలే కాలంలో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరిగి పది రోజులు కావస్తున్న స్టానిక నాయకులు కాని, అధికార కూటమి ప్రభుత్వం కాని పట్టించుకోకపోవడం, కనీసం అధికారులు కూడా సంఘటన స్థలానికి వెళ్లకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు గారు ఈరోజు ఆవెల్తి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ఆ కుటంబానికి బట్టలు, బియ్యం, మరియు ఆర్ధిక సాయం అందించి వారికి ఎల్లప్పుడూ వైస్సార్సీపీ పార్టీ తరుపున అండగా ఉంటామని తెలియజేసారు. మరియు మండలంలో తాళ్లపాలెం, మండపం పలు గ్రామాల్లో పర్యటించి అనేక కుటుంబాలను పరామర్శించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో అయన వెంట మండల కన్వినర్ నరాల శ్రీను, పండు, చెంచుబాబు, ఈగల గంగ, కూనిశెట్టి మాణిక్యం, బర్ల శ్రీను స్థానిక వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. #dadala babji

Search
Categories
Read More
Sikkim
Final Railway Survey Approved for Melli–Dentam Line in Sikkim
The Ministry of Railways has approved the final location survey for a proposed Melli-to-Dentam...
By Bharat Aawaz 2025-07-17 07:29:54 0 1K
Andhra Pradesh
కాలుష్య రహిత నగరానికి మరో అడుగు
*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*   *19-12-2025*   *కాలుష్య రహిత నగరానికి...
By Rajini Kumari 2025-12-19 12:26:36 0 168
Andhra Pradesh
తాడేపల్లిలో జండా ఊపి కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలు ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైయస్‌ జగన్‌...
By Rajini Kumari 2025-12-18 07:40:24 0 128
Telangana
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత 20 ఏళ్లుగా పేద,...
By Ponnala Srinivasrao 2026-03-22 03:43:31 0 130
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com