మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.

0
87

రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. సుగావాసి ప్రసాద్ బాబు పేరును మంత్రి ప్రస్తావించగానే కార్యకర్తలు ఉత్సాహంతో నినాదాలు చేశారు. ఈ సంఘటనతో జిల్లా టీడీపీలో నేతల మధ్య సమన్వయం పెరిగి, అందరూ కలిసికట్టుగా ఉన్నారనే సంకేతాలు వెలువడ్డాయి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com