పుంగనూరు: గ్రహణం కారణంగా ఆలయం మూసివేత

0
78

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం నిలిపివేయబడుతుందని ఆలయ అధికారి ఏకాంబరం ఆదివారం తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి అభిషేకం చేసిన అనంతరం భక్తులకు దర్శనం యధావిధిగా కల్పించబడుతుందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒంగోలులో మాజీ ప్రధాని అండ్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ PVN Madhav గారు నిన్న సాయంత్రం ఒంగోలులో మాజీ ప్రధాని...
By Rajini Kumari 2025-12-16 07:39:44 0 149
Telangana
సురంగల్ మున్సిపాలిటీలో బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు
మొయినాబాద్, మార్చి 24 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్ నూతన...
By Veeresh Kumar 2026-03-25 03:21:15 0 146
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com