శంఖవరంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు..

0
236

శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన కుట్టు మిషన్ సృష్టికర్త "విలియమ్స్ హో" జయంతిని టైలర్స్ డే గా జరుపుకుంటారు దర్జీలు. తమ జీవితాలకు దారి చూపిన ఆయన జయంతిని మండల కేంద్రమైన శంకవరంలో దర్జీలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. విలియమ్స్ హో చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివ దుర్గ టైలర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, దర్జీలు ఆధరవ్యంలో కేక్ కట్ చేయించడం జరిగింది. టైలర్ సభ్యులు స్వీట్లు, కేకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దర్జీలు మాట్లాడుతూ రడీమేడ్ రంగం వేగవంతం కావడంతో దర్జీలకు పనులు దొరకని పరిస్థితి ఏర్పడిందని, ఈ కూటమి ప్రభుత్వం స్పందించి దర్జీలకు రుణాలు మంజూరు చేసి వృత్తి కొనసాగించేలా ప్రోత్సహించాలని, మా కుటంబాలలో జీవనోపాధి పెంచి వెలుగులు నింపాలని కోరారు.

#dadala babji

Search
Categories
Read More
Andhra Pradesh
డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
*ప్రెస్ నోట్*   16-5-26   *డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*    ...
By Rajini Kumari 2026-05-16 14:46:57 0 62
Bharat Aawaz
“When One Voice Questions, Many Lives Change”
Hyderabad - In every street of India, in every silent corner of our society, there's a question...
By Bharat Aawaz 2025-07-24 06:33:01 0 1K
Andhra Pradesh
పోగొట్టుకున్న లక్ష రూపాయలు సొమ్ము తిరిగి ఇచ్చిన అర్చకులు సాయిరాం
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా  డబ్బులు, విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం...
By Patan Khuddus 2026-04-17 05:39:43 0 182
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం ధోబి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
బుధవారం పుంగనూరు పట్టణంలోని ధోబి కాలనీలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై అన్సర్ భాష,...
By Kothuru Murali 2026-02-04 16:21:54 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com